రాజేంద్రనగర్‎లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-11-11T14:22:21+05:30 IST

రాజేంద్రనగర్‎లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. అత్తాపూర్‎లో పేకాటాడుతున్నారని పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేశారు. పేకాటడుతున్న

రాజేంద్రనగర్‎లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

రంగారెడ్డి: రాజేంద్రనగర్‎లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. అత్తాపూర్‎లో పేకాటాడుతున్నారని పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేశారు. పేకాటడుతున్న 12 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు. పేకాట రాయుళ్ల నుంచి సుమారుగా రూ. 2 లక్షలు, సెల్‎ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-11T14:22:21+05:30 IST