మాజీ ఎంపీ మధుయాష్కీపై హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2021-12-24T22:06:22+05:30 IST
మాజీ ఎంపీ మధుయాష్కీపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: మాజీ ఎంపీ మధుయాష్కీపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఫోర్జరీ పత్రాలతో బంధువులను విదేశాలకు పంపాడని హైకోర్టులో గోనె ప్రకాష్ పిటిషన్ వేశారు.చట్టరీత్యా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ.. గోనె ప్రకాష్ హైకోర్టుని కోరారు. గతంలోనే పోలీస్ ఉన్నతాధికారులకు గోనె ప్రకాష్ ఫిర్యాదులు చేశాడు.ఈ పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది.