యశోద ఆసుపత్రిలో పేషెంట్ వేసుకునే గౌన్‌తో రోగి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-11T16:04:23+05:30 IST

హైదరాబాద్: మలక్ పేట యశోద ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న బాధితుడు(60) భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

యశోద ఆసుపత్రిలో పేషెంట్ వేసుకునే గౌన్‌తో రోగి ఆత్మహత్య

హైదరాబాద్: మలక్ పేట యశోద ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న బాధితుడు(60) భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలోని 503 రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూమ్‌లోని షవర్‌కి.. పేషెంట్ వేసుకునే గౌన్‌తోనే ఉరి వేసుకున్నాడు. నిన్న రాత్రి 2:30 గంటల సమయంలో సూసైడ్‌కు పాల్పడ్డాడు. కాగా మరణానంతరం మరోసారి కరోనా పరీక్ష నిర్వహించగా.. నెగిటివ్ వచ్చినట్టు సమాచారం.

Updated Date - 2020-08-11T16:04:23+05:30 IST