పెదకూరపాడు నియోజకవర్గంలో దళితుల పించన్ల తొలగింపు
ABN , First Publish Date - 2020-06-03T20:08:32+05:30 IST
గుంటూరు: పెదకూరపాడు నియోజకవర్గంలో దళితులు పించన్లను తొలగించారు. అమరావతి మండలం చావపాడు,
గుంటూరు: పెదకూరపాడు నియోజకవర్గంలో దళితులు పించన్లను తొలగించారు. అమరావతి మండలం చావపాడు, యండ్రాయి, చర్మకారులు, డప్పు కళాకారుల పించన్లను తొలగించారు. మండల అధికారులను కలిసినప్పటికీ ఫలితం శూన్యమన్నారు. దీంతో బాధితులంతా డీఆర్డీఏ పీడీకి ఫిర్యాదు చేశారు. కారణం లేకుండా తొలగింపుపై క్రింది స్దాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తానని పీడీ యూగంధర్ హామీ ఇచ్చారు.