12% వడ్డీతో చెల్లించాలి: టీఎన్యూఎస్
ABN , First Publish Date - 2020-08-15T10:44:14+05:30 IST
బకాయిపడ్డ మార్చి-ఏప్రిల్ నెలల జీతాలు, పింఛన్లను హైకోర్టు ఆదేశాల మేరకు 12% వడ్డీతో ..
అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): బకాయిపడ్డ మార్చి-ఏప్రిల్ నెలల జీతాలు, పింఛన్లను హైకోర్టు ఆదేశాల మేరకు 12% వడ్డీతో వెంటనే చెల్లించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్యూఎస్) రాష్ట్ర అధ్యక్షులు చెరుకూరి సుభాశ్చంద్రబోస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.