ఏపీ మాజీ మంత్రి హఠాన్మరణం

ABN , First Publish Date - 2021-01-15T14:59:15+05:30 IST

చిత్తూరు: ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణం పాలయ్యారు. స్వగ్రామం ఐరాల మండలం కొత్తపల్లిలో

ఏపీ మాజీ మంత్రి హఠాన్మరణం

చిత్తూరు: ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణం పాలయ్యారు. తన స్వగ్రామం ఐరాల మండలం కొత్తపల్లిలో రాత్రి సుబ్బయ్య మరణించారు. సుబ్బయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరుణంలో బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు టీడీపీ యత్నిస్తున్న తరుణంలో సుబ్బయ్య బీజేపీని వీడి టీడీపీలో చేరడం గమనార్హం. అనంతరం తిరిగి ఆయన గతేడాది జులై నెలలో బీజేపీలో చేరిపోయారు.



Updated Date - 2021-01-15T14:59:15+05:30 IST