ఉదయం 9 గంటల నుంచి విమాన ప్రయాణికుల అవస్థలు
ABN , First Publish Date - 2020-06-03T19:28:50+05:30 IST
గుంటూరు: ఉదయం 9 గంటల నుంచి విమాన ప్రయాణికులు తీవ్ర అవస్దలు పడుతున్నారు.
గుంటూరు: ఉదయం 9 గంటల నుంచి విమాన ప్రయాణికులు తీవ్ర అవస్దలు పడుతున్నారు. 9 గంటలకు గన్నవరం నుంచి జిల్లా అధికారులు తీసుకువచ్చారు. రెడ్డపాలెం క్వారంటైన్ సెంటర్లో ప్రయాణికులను దింపి అధికారులు వెళ్లిపోయారు. దీంతో తమను పట్టించుకునే వారే లేరని.. జిల్లా కలెక్టర్ సహా ఎవరికి ఫోన్ చేసిన స్పందించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.