ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలు బంద్‌

ABN , First Publish Date - 2020-03-29T09:44:48+05:30 IST

గుంటూరు, కృష్ణా జిల్లాలకు వారిధిగా ఉన్న ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలను పోలీసు అధికారులు పూర్తిగా...

ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలు బంద్‌

విజయవాడ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): గుంటూరు, కృష్ణా జిల్లాలకు వారిధిగా ఉన్న ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలను పోలీసు అధికారులు పూర్తిగా నిలిపివేశారు. కోవిడ్‌-19 ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నామని విజయవాడ పోలీసు కమిషనర్‌ ద్వారకాతిరుమలరావు తెలిపారు. ఈ మార్గంలో హైకోర్టు, సచివాలయాలకు వెళ్లే ఉద్యోగులు కనకదుర్గ వారధిని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2020-03-29T09:44:48+05:30 IST