కనీస వేతనం రూ.26వేలు: ఎన్‌ఎంయూ వినతి

ABN , First Publish Date - 2020-05-29T07:55:18+05:30 IST

కనీస వేతనం రూ.26వేలు: ఎన్‌ఎంయూ వినతి

కనీస వేతనం రూ.26వేలు: ఎన్‌ఎంయూ వినతి

విజయవాడ, మే 28(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో కనీస వేతనం రూ.26వేలు ఉండాలని పీఆర్‌సీ కమిషనర్‌కు ఎన్‌ఎంయూ విజ్ఞప్తి చేసింది.  వేతన సవరణపై ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఇతర నాయకులు గురువారం  పీఆర్‌సీ సెక్రటరీ పాపారావును కలిసి ప్రతిపాదనలు అందించారు.   

Updated Date - 2020-05-29T07:55:18+05:30 IST