గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు
ABN , First Publish Date - 2022-02-26T02:24:29+05:30 IST
రాష్ట్రంలోని గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్ఐఏ
అమరావతి: రాష్ట్రంలోని గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. నక్సల్స్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో పలుచోట్ల సోదాలు జరిపారు. ఈ సోదాల్లో విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు, సిమ్కార్డులను స్వాధీనం చేసుకుంది. కేరళలో నమోదైన కేసుల్లో భాగంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.