నెల్లూరు: హైవేపై పొగాకు బేళ్లకు నిప్పుపెట్టి రైతుల నిరసన

ABN , First Publish Date - 2020-05-23T18:31:02+05:30 IST

నెల్లూరు: హైవేపై పొగాకు బేళ్లకు నిప్పుపెట్టి రైతుల నిరసన

నెల్లూరు: హైవేపై పొగాకు బేళ్లకు నిప్పుపెట్టి రైతుల నిరసన

నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాలకు వేలం కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుత కొనుగోళ్లతో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టు బాటు ధర కల్పించాలంటూ ముంబై జాతీయ రహదారిపై బైఠాయించారు. పొగాకు బేళ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోలన్నీ నిలిచిపోయాయి. వేలం నిర్వాహణ అధికారి, బయ్యర్లను రైతులు నిలదీశారు. 

Updated Date - 2020-05-23T18:31:02+05:30 IST