Narayanadri రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు

ABN , First Publish Date - 2022-06-16T14:50:54+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు కాలును కోల్పోయాడు.

Narayanadri రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు

పల్నాడు: జిల్లాలోని సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు కాలును కోల్పోయాడు. కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో నరేంద్ర అనే వ్యక్తి ట్రాక్‌పై జారిపడ్డాడు. దీంతో నరేంద్ర కాలు సగానికి విరిగిపోయింది. వెంటనే ప్రయాణికుడిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. నరేంద్ర హైదరాబాద్ నుంచి నరసరావుపేట వెళ్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-06-16T14:50:54+05:30 IST