కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్

ABN , First Publish Date - 2021-02-25T19:53:09+05:30 IST

కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్

కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్

విజయవాడ: తిరువూరులో ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. లోకేష్ పర్యాటనకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ గడ్డి కృష్ణారెడ్డి కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు.


దాడి వివరాలను కుటుంబ సభ్యులను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. లోకేష్ రాక తెలిసి గ్రామంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

Updated Date - 2021-02-25T19:53:09+05:30 IST