నంద్యాలలో కరోనాతో ఎస్‌బీఐ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2020-07-05T14:27:19+05:30 IST

నంద్యాలలో కరోనాతో ఎస్‌బీఐ ఉద్యోగి మృతి

నంద్యాలలో కరోనాతో ఎస్‌బీఐ ఉద్యోగి మృతి

కర్నూలు: నంద్యాలలో కరోనాతో ఎస్‌బీఐ ఉద్యోగి మృతి చెందాడు. మృతుడు శిరువెళ్ల మండలం ఎర్రగుంట్లలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఉద్యోగి మృతితో అతడి కాంటాక్ట్‌లపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఎస్‌బీఐ ఉద్యోగి కరోనాతో మృతి చెందడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. 

Updated Date - 2020-07-05T14:27:19+05:30 IST