మరో మ్యాచ్ ‘సూపర్’
ABN , First Publish Date - 2020-09-29T05:00:01+05:30 IST
ఐపీఎల్ 2020లో మరో సూపర్ మ్యాచ్ ప్రేక్షకులకు కనువిందు చేసింది. 202 పరుగుల లక్ష ఛేదనలో...
దుబాయ్: ఐపీఎల్ 2020లో మరో సూపర్ మ్యాచ్ ప్రేక్షకులకు కనువిందు చేసింది. 202 పరుగుల లక్ష ఛేదనలో ముంబై అద్భుతంగా పోరాడింది. ఇషాన్ కిషన్(99 పరుగులు)కి పొలార్డ్ తోడవడంతో అసాధ్యం అనుకున్న మ్యాచ్ను ముంబై టై చేసింది. దీంతో మ్యాచ్లో సూపర్ ఓవర్ జరగనుంది.