Mulugu: బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2022-02-05T15:50:28+05:30 IST

ల్లాలోని గోవిందరావుపేట్ మండలం చల్వాయి గ్రామంలో దారుణం జరిగింది. బాలికపై పాస్టర్ గోద తిరుపతి(42) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

Mulugu: బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం

ములుగు: జిల్లాలోని  గోవిందరావుపేట్ మండలం చల్వాయి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బాలికపై పాస్టర్ గోద తిరుపతి(42) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు, కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు బాలికను రక్షించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-02-05T15:50:28+05:30 IST