జగన్కు కాపు నేత ముద్రగడ లేఖ
ABN , First Publish Date - 2020-07-09T21:10:53+05:30 IST
కాకినాడ: ఏపీ సీఎం జగన్కు కాపు నేత ముద్రగడ లేఖ రాశారు. అసంపూర్తిగా మిగిలిపోయిన కాపు రిజర్వేషన్లు పూర్తి చేయాలని కోరారు.
కాకినాడ: ఏపీ సీఎం జగన్కు కాపు నేత ముద్రగడ లేఖ రాశారు. అసంపూర్తిగా మిగిలిపోయిన కాపు రిజర్వేషన్లు పూర్తి చేయాలని కోరారు. ఎన్నికల్లో కాపులు వైసీపీని గెలిపించినందుకు రిజర్వేషన్లు అమలు చేయండని లేఖలో ముద్రగడ కోరారు.