హైదరాబాద్: వరద ప్రాంతాల్లో ఎంపీ రేవంత్రెడ్డి పర్యటన
ABN , First Publish Date - 2020-09-27T16:40:43+05:30 IST
నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల వరద ప్రాంతాల్లో ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం పర్యటించారు.
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల వరద ప్రాంతాల్లో ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం పర్యటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాలను ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా వరదల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ రేవంత్ రెడ్డికి పీఅండ్టీ కాలనీ ప్రజలు వివరించారు.