లోక్‌సభలో రైల్వే జోన్‌పై మాట్లాడిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ABN , First Publish Date - 2020-09-21T22:42:33+05:30 IST

లోక్‌సభలో రైల్వే జోన్‌పై మాట్లాడిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు

లోక్‌సభలో రైల్వే జోన్‌పై మాట్లాడిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ఢిల్లీ: లోక్‌సభలో రైల్వే జోన్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. రైల్వే జోన్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. వాల్తేర్ డివిజన్‌ను మూసేయడం సమంజసం కాదని చెప్పారు. కొత్తగా ప్రకటించిన రైల్వే జోన్ పరిధిలోకి ఏపీ భూభాగం మొత్తం వచ్చేలా చూడాలన్నారు. 


Updated Date - 2020-09-21T22:42:33+05:30 IST