కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె..
ABN , First Publish Date - 2020-08-13T18:12:11+05:30 IST
సంగారెడ్డి: నారాయణఖేడ్లో విషాదం చోటు చేసుకుంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండె సైతం ఆగిపోయింది.
సంగారెడ్డి: నారాయణఖేడ్లో విషాదం చోటు చేసుకుంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండె సైతం ఆగిపోయింది. కరోనా సోకిందనే టెన్షన్తో బాబుసింగ్(32) అనే వ్యక్తి మృతి చెందాడు. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. తల్లీకొడుకుల మృతితో బాబుసింగ్ కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది.