భార్యాభర్తల మధ్య మనస్పర్దలు.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-12T18:39:35+05:30 IST
తల్లీకూతుళ్ల ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం
గుంటూరు : తల్లీకూతుళ్ల ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం టి.అన్నారంలో తల్లికూతుళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తల మధ్య మనస్పర్దల కారణంగా భార్యాకూతుళ్లు పురుగు మందు తాగారు. దీంతో భార్య సౌందర్య (25), కూతురు అఖిల (12) లు మృతి చెందారు. వీరివురి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.