సీఎం జగన్తో మంత్రి పేర్నినాని భేటీ
ABN , First Publish Date - 2022-02-08T19:44:02+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మంత్రి పేర్ని నాని మంగళవారం భేటీ అయ్యారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మంత్రి పేర్ని నాని మంగళవారం భేటీ అయ్యారు. సినిమా టికెట్ల అంశం, కమిటీ రిపోర్ట్పై చర్చించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న కమిటీ రిపోర్టును సీఎం జగన్ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కనీస సినిమా టికెట్ ధర రూ.45 ఉండేలా నిర్ణయించినట్లు సమాచారం.