విపక్ష నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
ABN , First Publish Date - 2021-07-27T03:00:58+05:30 IST
విపక్ష నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
నిర్మల్: విపక్ష నేతలపై తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తాను భూములు కబ్జా చేసినట్టు ఆరోపణలు చేస్తున్నారని ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు. తాను కబ్జాలు చేసినట్లయితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంగా చెప్పారు.