మెదక్ జిల్లాలో మంత్రి హరీష్, ఎమ్మెల్యే పద్మ పర్యటన
ABN , First Publish Date - 2020-08-11T18:45:26+05:30 IST
జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మంగళవారం పర్యటించారు.
మెదక్: జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ధర్మారం గ్రామ చెరువులో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. అనంతరం సీసీరోడ్డు, డంప్ యార్డ్, గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామాన్ని మంత్రి హరీష్రావు ప్రారంభించారు.