డీజీపీ మహేందర్‌ రెడ్డి కుమారుడి వివాహం

ABN , First Publish Date - 2020-07-30T06:47:34+05:30 IST

డీజీపీ మహేందర్‌ రెడ్డి కుమారుడి వివాహం

డీజీపీ మహేందర్‌ రెడ్డి కుమారుడి వివాహం

హైదరాబాద్‌: డీజీపీ మహేందర్‌ రెడ్డి కుమారుడు నితేష్‌ వివాహం వైష్ణవితో బుధవారం రాత్రి 9.10 నిమిషాలకు దస్పల్లా హోటల్లో జరిగింది.  కొవిడ్‌ నిబంధనల మేరకు అతికొద్ది మంది సమీప బంధువులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

Updated Date - 2020-07-30T06:47:34+05:30 IST