అగ్నిపథ్.. దేశ భద్రతకు ప్రమాదం: మల్లు రవి
ABN , First Publish Date - 2022-06-23T22:43:34+05:30 IST
అగ్నిపథ్.. దేశ భద్రతకు ప్రమాదం: మల్లు రవి
హైదరాబాద్: సైనిక సంప్రదాయాన్ని బీజేపీ కాలరాస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికుల్ని తీసుకోవడమేంటి? ఆయన ప్రశ్నించారు. దేశంలో అత్యంత కీలకమైన శాఖ.. రక్షణ శాఖ అని పేర్కొన్నారు. అగ్నిపథ్.. దేశ భద్రతకు ప్రమాదమన్నారు.