సీఏఏ అమలు కూడదని తీర్మానించండి: మధు
ABN , First Publish Date - 2020-02-20T10:56:17+05:30 IST
‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ చట్టాలు రాష్ట్రంలో అమలు చేయకూడదు. ఆ మేరకు శాసనసభలో వైసీపీ, టీడీపీ తీర్మానం చేయాలి’’ అని సీపీఎం...
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 19: ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ చట్టాలు రాష్ట్రంలో అమలు చేయకూడదు. ఆ మేరకు శాసనసభలో వైసీపీ, టీడీపీ తీర్మానం చేయాలి’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. బుధవారం అనంతపురం జిల్లా హిందూపురంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ, బహిరంగసభకు ఆయన హాజరయ్యారు.