Telangana: రైతులు - ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2021-12-08T18:27:04+05:30 IST

జిల్లాలోని కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామంలో పోడు రైతులు- ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Telangana: రైతులు - ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం

మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం నీలంపల్లి గ్రామంలో పోడు రైతులు- ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా రైతులు సాగుచేస్తున్న భూములలో స్ట్రెంచ్ కొట్టేందుకు అటవీ శాఖ అధికారుల యత్నించారు. దీంతో వారిని మహిళలు అడ్డుకున్నారు. స్ట్రెంచ్ కందకాలలోనే తమను పాతేయండి అని పనులను ఓ మహిళా రైతు అడ్డుకోవడంతో... అలాగే మహిళను కూడా అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2021-12-08T18:27:04+05:30 IST