డా.సుధాకర్‌ విషయంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం: మాధవ్

ABN , First Publish Date - 2020-05-23T20:23:57+05:30 IST

డాక్టర్ సుధాకర్‌ విషయంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితి ఉందని చెప్పారు.

డా.సుధాకర్‌ విషయంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం: మాధవ్

శ్రీకాకుళం: డాక్టర్ సుధాకర్‌ విషయంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రజల రక్తం తాగి ప్రభుత్వం డబ్బులు సంపాదించాలని చూస్తోందని, బిల్డ్‌ ఏపీ పేరుతో బినామీలకు ప్రభుత్వ భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భూముల అమ్మకాలను నిలుపుదల చేయాలని మాధవ్‌ కోరారు.

Updated Date - 2020-05-23T20:23:57+05:30 IST