ఒంగోలులో లాక్‌డౌన్ అమలు చేసే యోచనలో అధికారులు

ABN , First Publish Date - 2020-08-08T16:26:10+05:30 IST

ప్రకాశం: ఒంగోలు నగరంలో కరోనా కేసులు రోజు రోజుకూ వందల సంఖ్యలో నమోదవుతున్నాయి.

ఒంగోలులో లాక్‌డౌన్ అమలు చేసే యోచనలో అధికారులు

ప్రకాశం: ఒంగోలు నగరంలో కరోనా కేసులు రోజు రోజుకూ వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒంగోలులో లాక్‌డౌన్ అమలు చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. మార్గదర్శకాలను ప్రజలు విస్మరిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులకు కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని అధికారులు యోచిస్తున్నారు.


Updated Date - 2020-08-08T16:26:10+05:30 IST