నేటి నుంచి 10 రోజుల పాటు యాదగిరిగుట్టలో లాక్‌డౌన్

ABN , First Publish Date - 2021-05-05T14:32:46+05:30 IST

యాదాద్రి-భువనగిరి : యాదగిరిగుట్టలో నేటి నుంచి 10 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించనుంది.

నేటి నుంచి 10 రోజుల పాటు యాదగిరిగుట్టలో లాక్‌డౌన్

యాదాద్రి-భువనగిరి : యాదగిరిగుట్టలో నేటి నుంచి 10 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించనుంది. స్వచ్ఛందంగా షాపుల మూసివేతకు షాప్ ఓనర్లు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ సూచించారు. అత్యవసర, నిత్యావసర సేవలకు దీని నుంచి మినహాయింపు ఉంది.

Updated Date - 2021-05-05T14:32:46+05:30 IST