AP: అహోబిలం దేవస్థానంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-12T13:50:48+05:30 IST
జిల్లాలోని అహోబిలం దేవస్థానంలో కరోనా కలకలం రేగింది.
కర్నూల్: జిల్లాలోని అహోబిలం దేవస్థానంలో కరోనా కలకలం రేగింది. ఆలయ సిబ్బందిలో ఒకరికి అలాగే అతని తండ్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు ఐసోలేషన్లో ఉన్నారు. ఇద్దరికి కరోనా అని తేలడంతో రేపు జరుగబోయే వైకుంఠ ద్వార దర్శనానికి కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కార్యనిర్వహణ అధికారి స్పష్టం చేశారు.