వారికి ప్రోత్సాహం ఉంటుంది: మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2021-10-04T23:09:56+05:30 IST

వారికి ప్రోత్సాహం ఉంటుంది: మంత్రి కేటీఆర్

వారికి ప్రోత్సాహం ఉంటుంది: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ సొంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్నలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఉంటుందని  చెప్పారు. చేనేత పథకాలతో చేనేత రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. చేనేత సంక్షేమం కొరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. 

Updated Date - 2021-10-04T23:09:56+05:30 IST