ప్రశ్నించే గొంతు కాదు..పరిష్కరించే వారు కావాలి: కేటీఆర్

ABN , First Publish Date - 2021-03-07T19:14:24+05:30 IST

ప్రశ్నించే గొంతు కాదు..పరిష్కరించే వారు కావాలి: కేటీఆర్

ప్రశ్నించే గొంతు కాదు..పరిష్కరించే వారు కావాలి: కేటీఆర్

హైదరాబాద్: కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు గొంతు ఎందుకు పెగలడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను తిడితే వార్తలు రాసే పరిస్థితి వచ్చిందన్నారు. తమ అభ్యర్థిని ఒక్క మాట అనలేని పరిస్థితి ప్రతిపక్షాలదని చెప్పారు. ప్రశ్నించే గొంతు కాదు..పరిష్కరించే వారు కావాలన్నారు.

Updated Date - 2021-03-07T19:14:24+05:30 IST