కొండలమ్మ జాతరలో పాముల దర్శనం.. ప్రతీ ఏడూ ఇలాగే..

ABN , First Publish Date - 2022-04-03T12:42:40+05:30 IST

గార్ల మండలం పిణిరెడ్డిగూడెంలో కొండలమ్మ జాతరలో పాములు దర్శనమిచ్చాయి. బండల మధ్యలో

కొండలమ్మ జాతరలో పాముల దర్శనం.. ప్రతీ ఏడూ ఇలాగే..

మహబూబాబాద్ : గార్ల మండలం పిణిరెడ్డిగూడెంలో కొండలమ్మ జాతరలో పాములు దర్శనమిచ్చాయి. బండల మధ్యలో భక్తులకు  రెండు పాములు కనిపించాయి. ప్రతీ జాతరకు పాములు ఇలాగే దర్శనం ఇస్తుంటాయని భక్తులు చెబుతున్నారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.

Updated Date - 2022-04-03T12:42:40+05:30 IST