కొడాలి నాగబాబు మృతదేహానికి పోస్టుమార్టం

ABN , First Publish Date - 2020-10-01T22:39:59+05:30 IST

కొడాలి నాగబాబు మృతదేహానికి పోస్టుమార్టం

కొడాలి నాగబాబు మృతదేహానికి పోస్టుమార్టం

కృష్ణా: జిల్లాలోని చల్లపల్లి మండలం వక్కలగడ్డ దళితవాడలో ఎట్టివానిగూడెంకు చెందిన కొడాలి నాగబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. గత నెల 19న సత్తెనపల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రామాలయంలో దళిత పూజారిగా ఉన్న వెంకటసుబ్బారావు వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు తల్లి సునీత ఫిర్యాదు చేసింది. సుబ్బరావుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. తహసీల్దార్‌, ఎస్సై సమక్షంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2020-10-01T22:39:59+05:30 IST