Kejriwalతో ముగిసిన కేసీఆర్ భేటీ
ABN , First Publish Date - 2022-05-22T19:59:10+05:30 IST
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఇద్దరు సీఎంల మధ్య గంటన్నర పాటు కొనసాగిన సమావేశం కొనసాగింది.
ఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఇద్దరు సీఎంల మధ్య గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. సమావేశానంతరం చండీగఢ్కు కేసీఆర్, కేజ్రీవాల్ బయలుదేరారు. సాగుచట్టాల ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును కేసీఆర్ అందజేయనున్నారు. ఆరు వందల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు.