ఏపీలో అరాచక పాలన సాగుతోంది: బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2022-02-24T20:10:49+05:30 IST

ఏపీలో అరాచక పాలన సాగుతోంది బిజెపి నేత కన్నాలక్ష్మీనారాయణ ఆరోపించారు.

ఏపీలో అరాచక పాలన సాగుతోంది: బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి: ఏపీలో అరాచక పాలన సాగుతోంది బిజెపి నేత కన్నాలక్ష్మీనారాయణ ఆరోపించారు. రాజధానిలో రోడ్లు తవ్వి కంకర అమ్ముకునే స్థాయిలో అరాచకం సాగుతోందన్నారు, భూములు ఇచ్చిన రైతుల త్యాగం ఊరికే పోదు, తప్పకుండా అమరావతి రాజధానిగా కొనసాగే వరకూ బీజేపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-24T20:10:49+05:30 IST