పంచాయతీల్లో వైసీపీ ఆగడాలు: కన్నా
ABN , First Publish Date - 2021-02-28T08:49:05+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 27: స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఒంగోలులో శనివారం మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలన్నారు.