మెరుగైన విద్యను అందిస్తున్నాం: మంత్రి కాకాణి

ABN , First Publish Date - 2022-07-18T22:40:55+05:30 IST

పేదలు, రైతులను ఆదుకునేందుకు నాబార్డు తరపున చేయూత ఇస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు..

మెరుగైన విద్యను అందిస్తున్నాం: మంత్రి కాకాణి

విజయవాడ: పేదలు, రైతులను ఆదుకునేందుకు నాబార్డు తరపున చేయూత ఇస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.. నాబార్డు ఫౌండేషన్‌డే వేడుకల్లో ఆయన  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని సహకార బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయంటే నాబార్డు సహకారం వల్లే, ఏపీలో అవలంభిస్తున్న వ్యవసాయ విధానాలు దేశంలోనే ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-18T22:40:55+05:30 IST