మెరుగైన విద్యను అందిస్తున్నాం: మంత్రి కాకాణి
ABN , First Publish Date - 2022-07-18T22:40:55+05:30 IST
పేదలు, రైతులను ఆదుకునేందుకు నాబార్డు తరపున చేయూత ఇస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు..
విజయవాడ: పేదలు, రైతులను ఆదుకునేందుకు నాబార్డు తరపున చేయూత ఇస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు.. నాబార్డు ఫౌండేషన్డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని సహకార బ్యాంకులు లాభాల్లో నడుస్తున్నాయంటే నాబార్డు సహకారం వల్లే, ఏపీలో అవలంభిస్తున్న వ్యవసాయ విధానాలు దేశంలోనే ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు.