అత్తిరాల తేజోశ్వరస్వామి ఆలయంలో అపశృతి

ABN , First Publish Date - 2020-02-21T18:26:08+05:30 IST

అత్తిరాల తేజోశ్వరస్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. క్యూలైన్‌లో ఇద్దరు మహిళలు సృహతప్పి పడిపోయారు. వైద్య శిబిరానికి

అత్తిరాల తేజోశ్వరస్వామి ఆలయంలో అపశృతి

కడప: అత్తిరాల తేజోశ్వరస్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. క్యూలైన్‌లో ఇద్దరు మహిళలు సృహతప్పి పడిపోయారు. వైద్య శిబిరానికి తరలిస్తుండగా సుజాతమ్మ (55) అనే భక్తురాలు మృతిచెందింది. సుజాతమ్మ స్వస్థలం లేబాకువారిపల్లె వాసిగా గుర్తించారు. తేజోశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు.

Updated Date - 2020-02-21T18:26:08+05:30 IST