ప్రాజెక్టులకు నిధులు.. అనుసంథానంపై జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2020-07-09T21:08:26+05:30 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌ గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టులకు

ప్రాజెక్టులకు నిధులు.. అనుసంథానంపై జగన్ సమీక్ష

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం  ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌ గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టులకు నిధులు - అనుసంధానంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T21:08:26+05:30 IST