జగన్ ఢిల్లీ టూర్పై నారా లోకేశ్ ఒపీనియల్ పోల్
ABN , First Publish Date - 2021-01-19T23:38:30+05:30 IST
జగన్ ఢిల్లీ టూర్పై నారా లోకేశ్ ఒపీనియల్ పోల్
అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఒపీనియన్ పోల్ నిర్వహించారు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి తానే తలదించుకుని ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నదెందుకు అని లోకేశ్ ప్రశ్నించారు. 4 అంశాలతో కూడిన పోల్ నిర్వహించారు. ప్రధాని మోదీకి జగన్ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫోటోను పోల్కు జత చేశారు.