పాక్ గ్యారంటీగా ఓడిపోతుంది: హైదరాబాద్ అభిమానులు
ABN , First Publish Date - 2021-10-24T23:33:57+05:30 IST
భారత్-పాకిస్థాన్ టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ మైదానాల వద్ద ఎక్కడ...
హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ మైదానాల వద్ద ఎక్కడ చూసినా కూడా అందరూ ఈ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. పాకిస్థాన్పై భారత్ మెరుగైన రికార్డు ఉందని అభిమానులు అంటున్నారు. ఈ మ్యాచ్ కచ్చితంగా భారత్ గెలుస్తుందని, పాక్కు ఓటమి తప్పదని చెబుతున్నారు.