మరో 1000 కోట్ల అప్పు కోసం ఇండెంటు

ABN , First Publish Date - 2022-08-06T08:57:43+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు కోసం ఇండెంటు పెట్టింది.

మరో 1000 కోట్ల అప్పు కోసం ఇండెంటు

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్ల అప్పు కోసం ఇండెంటు పెట్టింది. ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి ఈ రుణాన్ని సేకరించబోతోంది. 8న జరిగే ఈ-వేలం పాట ద్వారా రుణాన్ని తీసుకోనుంది. ఈ నెల 2న రూ.2,500 కోట్ల అప్పు తీసుకున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-08-06T08:57:43+05:30 IST