టాటా ప్యాసింజర్ వాహన ధరల పెంపు
ABN , First Publish Date - 2021-01-23T06:17:50+05:30 IST
టాటా ప్యాసింజర్ వాహన ధరల పెంపు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల ధరలను రూ. 20,000 వరకు పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. సెమికండక్టర్స్, ఇన్పుట్ వ్యయాలు పెరిగిపో వటంతో ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.