అక్రమ మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-10-26T00:32:17+05:30 IST
జిల్లాలోని తుని మండలంలోని ఎస్.అన్నవరంలో ఎస్ఈబీ
తూర్పు గోదావరి: జిల్లాలోని తుని మండలంలోని ఎస్.అన్నవరంలో ఎస్ఈబీ, ఎక్సైజ్ అధికారులు దాడులు చేసారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 65 లీటర్ల గంజాయి లిక్విడ్ను స్వాధీనం చేసుకున్నారు. 26 ఫుల్ బాటిల్స్, 229 క్వార్టర్ బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.