నాడు ఐపీఎస్.. నేడు ఐఏఎస్ సాధించిన తెలంగాణ బిడ్డ
ABN , First Publish Date - 2020-08-04T23:29:54+05:30 IST
ఐఏఎస్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. తాజాగా వెలువడిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని
యాదాద్రి భువనగిరి: ఐఏఎస్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. తాజాగా వెలువడిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని గుండ్లబావి గ్రామానికి చెందిన ధాత్రి రెడ్డి జాతీయ స్థాయిలో 46వ ర్యాంకును సాధించింది. కాగా, ఇప్పటికే ఐపీఎస్ సాధించిన ధాత్రిరెడ్డి.. ప్రస్తుతం ట్రైనింగ్లో ఉంది. ఐపీఎస్లో ధాత్రిరెడ్డి 283వ ర్యాంకు సాధించింది.