హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు ముమ్మరం

ABN , First Publish Date - 2020-04-10T15:37:51+05:30 IST

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు నిబంధనలను కఠినతరం చేశారు. హైదరాబాద్‌లో తనిఖీలను ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు ముమ్మరం

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు నిబంధనలను కఠినతరం చేశారు. హైదరాబాద్‌లో తనిఖీలను ముమ్మరం చేశారు. అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఇంటి నుంచి బయటకు వచ్చిన వాహనదారులపై కేసు నమోదు చేస్తున్నారు. అకారణంగా బయటకు వచ్చిన వారిపై చట్ట ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అత్యవసర సర్వీసుల రాకపోకలను మాత్రం పోలీసులు సులువుగా కొనసాగిస్తున్నారు.


Updated Date - 2020-04-10T15:37:51+05:30 IST