ఆసుపత్రిలో మన్దీప్
ABN , First Publish Date - 2020-08-12T09:15:04+05:30 IST
కరోనా బారిన పడిన భారత హాకీ ఆటగాడు మన్దీ్ప సింగ్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో స్థానిక ఆసుపత్రిలో
బెంగళూరు: కరోనా బారిన పడిన భారత హాకీ ఆటగాడు మన్దీ్ప సింగ్ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మన్దీ్పతో పాటు అతడి సహచర ఆటగాళ్లు ఐదుగురికి కూడా పాజిటివ్గా నిర్ధారణ అయింది.. లాక్డౌన్ ముగిశాక స్వస్థలాలకు వెళ్లిన పురుషుల జట్టు సభ్యులు గతవారమే జాతీయ శిక్షణ శిబిరానికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వీరు బెంగళూరుకు రావడంతో కరోనా సోకుంటుందని సాయ్ తెలిపింది.